భారత్ సెమిస్ ప్రత్యర్ది ఎవరో తేలిపోయింది ..

భారత్ సెమిస్ ప్రత్యర్ది ఎవరో తేలిపోయింది ..
x
Highlights

ప్రపంచ కప్ : ప్రపంచ కప్ లో భారత్ ప్రత్యర్ధి ఎవరో తేలిపోయింది . టీం ఇండియా మంగళవారం తన సెమిస్ మ్యాచ్ ని న్యూజిలాండ్ తో ఆడనుంది .. టోర్నీ చివరి లీగ్...

ప్రపంచ కప్ : ప్రపంచ కప్ లో భారత్ ప్రత్యర్ధి ఎవరో తేలిపోయింది . టీం ఇండియా మంగళవారం తన సెమిస్ మ్యాచ్ ని న్యూజిలాండ్ తో ఆడనుంది .. టోర్నీ చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియా - దక్షిణాప్రికా పై కేవలం పది పరుగుల తేడాతో ఓడిపోయింది . దీనితో ఆసీస్ పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి వెళ్ళింది . నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఏడూ వికెట్ల తేడాతో విజయం సాధించడంతో అత్యదిక పాయింట్లతో భారత్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది . దీనితో భారత్ తన సెమిస్ ప్రత్యర్ధి న్యూజిలాండ్ అని కన్ఫర్మ్ అయిపొయింది . ఆసీస్ కి సెమిస్ ప్రత్యర్ధి ఇంగ్లాండ్ కానుంది .. గురువారం ఇరు జట్ల సెమిస్ మ్యాచ్ ఆడనున్నాయి .. అయితే లీగ్ మ్యాచ్ లో భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories