Ind vs Sa 2nd test : డబుల్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ

Ind vs Sa 2nd test : డబుల్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ
x
Highlights

పుణె వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా భారత్ రెండో టెస్టులో టీంఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 474 పరుగులు సాధించింది.

పుణె వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా భారత్ రెండో టెస్టులో టీంఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 474 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (200 పరుగులు 295 బంతుల్లో 28x4) డబుల్ సెంచరీ సాధించాడు. ఆల్ రౌండర్ జడేజా 29 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకముందు భోజన విరామం అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు రహానే (59) వికెట్ కొల్పొయింది. దక్షిణాఫ్రిక బౌలర్లలో రబాడ మూడు వికెట్లు తీసుకోగా .. మహారాజ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories