బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఇండియా నుండి నలుగురు వికెట్ కీపర్లు ..

బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఇండియా నుండి నలుగురు వికెట్ కీపర్లు ..
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఓ విశేషం ఉంది . ఈ మ్యాచ్ లో భారత్ నుండి మొత్తం నలుగురు వికెట్ కీపర్లు ఆడుతున్నారు . అందులో...

ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఓ విశేషం ఉంది . ఈ మ్యాచ్ లో భారత్ నుండి మొత్తం నలుగురు వికెట్ కీపర్లు ఆడుతున్నారు . అందులో ధోని , రాహుల్, దినేశ్ కార్తీక్ , రిషబ్ పంత్ ఉన్నారు . ధోని ఇండియాకి పర్మినేట్ వికెట్ కీపర్ కాగా అతను లేని సముయంలో దినేష్ కార్తీక్ ని తీసుకొనే వారు .. ఇక రాహుల్ మరియు రిషబ్ పంత్ ఐపిఎల్ లో వికెట్ కీపర్ గా సత్తా చాటినా వారే .. ఇంతమంది వికెట్ కీపర్లు ఒకే మ్యాచ్ లో కలిసి ఆడుతుండడంతో భారత్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories