బంగ్లాదేశ్‌తో సిరీస్‌కి భారత్ జట్టును ఎంపీక చేసిన సెలక్టర్లు...

బంగ్లాదేశ్‌తో సిరీస్‌కి భారత్ జట్టును ఎంపీక చేసిన సెలక్టర్లు...
x
Highlights

నవంబర్ మూడు నుండి బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్‌ కోసం భారత జట్టును ఎంపీక చేసింది బీసీసీఐ... టీ20 సిరీస్ కి గాను కోహ్లికి...

నవంబర్ మూడు నుండి బంగ్లాదేశ్ తో జరగనున్న మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్‌ కోసం భారత జట్టును ఎంపీక చేసింది బీసీసీఐ... టీ20 సిరీస్ కి గాను కోహ్లికి రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు.. రోహిత్ కి పగ్గాలు అప్పగించారు. సంజు శాంసన్‌కి టీ20 జట్టులోకి తీసుకున్నారు. ఇక అల్ రౌండర్ హార్దిక్ పాండ్య ప్లేస్ లో శివమ్ దూబేను తీసుకున్నారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి మరో అవకాశం దక్కింది. ఇక టెస్ట్ సిరీస్ కి గాను దక్షిణాఫ్రికా జట్టుతో ఆడిన జట్టునే కొనసాగించారు. నవంబర్ 14 నుండి టెస్ట్ సిరీస్ మొదలు కానుంది.

భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, సంజుశాంసన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్‌ పాండ్య, చాహల్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్ధూల్ ఠాకూర్

భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, సాహా (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శుభమన్ గిల్, రిషబ్ పంత్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories