టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక..
x
Highlights

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. కాగా శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌లో లీడ్స్ వేదికగా...

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. కాగా శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌లో లీడ్స్ వేదికగా శనివారం స్థానిక హెడింగ్లే మైదానంలో శ్రీలంకతో తలపడుతోంది. అయితే ఇప్పటికే టాప్-4లో చోటు దక్కించుకున్న భారత్ చివరి లీగ్ మ్యాచ్‌ను కూడా చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో స్పల్ప మార్పులు జరిగాయి. చాహల్ ప్లేస్‌లో కుల్దీప్‌కు స్థానం దక్కింది. మహమ్మద్ షమి స్థానంలో రవీంద్ర జడేజాకు స్థానం కల్పించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories