మోడీ నివాసంలో రాఖీ సందడి

మోడీ నివాసంలో రాఖీ సందడి
x
Highlights

ఎర్రకోటపై ఆరవసారి జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ అనంతరం తన నివాసానికి మోడీ చేరుకున్నారు. తన నివాసంలో చిన్నారులు,మహిళలు మోడీకి రాఖీ కట్టారు....

ఎర్రకోటపై ఆరవసారి జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ అనంతరం తన నివాసానికి మోడీ చేరుకున్నారు. తన నివాసంలో చిన్నారులు,మహిళలు మోడీకి రాఖీ కట్టారు. గతంలోలానే ఈ ఏడాది కూడా మోడీకి రాఖీ కట్టేందుకు పాక్ సంతతికి చెందిన ఖమర్ మోసిన్ షేక్ మోడీ నివాసానికి వచ్చారు. మోడీకి రాఖీ కట్టిన ఖమర్...ఓ స్పెషల్ పెయింటింగ్ ను మోడీకి ఇచ్చారు. బ్రహ్మకుమారీస్‌ కూడా ప్రధాని మోడీకి రాఖీలు కట్టారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories