జైపాల్ రెడ్డి ని తలుచుకొని రాజ్యసభలో వెంకయ్యనాయుడు కన్నీరు ...

జైపాల్ రెడ్డి ని తలుచుకొని రాజ్యసభలో వెంకయ్యనాయుడు కన్నీరు ...
x
Highlights

నిన్న( జూలై 28) కేంద్ర మాజీ మంత్రి మరియు కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే . అయన మరణం పట్ల ఈ రోజు రాజ్యసభ సంతాపం తెలిపింది ....

నిన్న( జూలై 28) కేంద్ర మాజీ మంత్రి మరియు కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే . అయన మరణం పట్ల ఈ రోజు రాజ్యసభ సంతాపం తెలిపింది . రాజ్యసభ చైర్మెన్ వెంకయ్య నాయుడు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు . అయన మరణం పట్ల సభ్యులంతా సంతాపం తెలియజేసారు . అయనతో ఉన్న అనుబంధాన్ని వెంకయ్య నాయుడు నెమరు వేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు . ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లడుతూ మేమిద్దరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కలిసి పనిచేశామని అయన నాకు బెంచ్ మేట్ ని గుర్తు చేసుకున్నారు . అయన నాకంటే ఆరు సంవత్సరాలు పెద్దవారని వెంకయ్య గుర్తు చేసుకున్నారు .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories