పెద్ద మనసు చాటుకున్న గవర్నర్... క్షయ వ్యాధి బాలికను దత్తత

పెద్ద మనసు చాటుకున్న గవర్నర్... క్షయ వ్యాధి బాలికను దత్తత
x
Highlights

పెద్ద మనసును చాటుకున్నారు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్‌ పటేల్‌ 2025 నాటికి దేశం నుంచి క్షయను తరిమివేయాలని ప్రధానమంత్రి మోడీ పిలుపును ఆదర్శంగా...

పెద్ద మనసును చాటుకున్నారు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్‌ పటేల్‌ 2025 నాటికి దేశం నుంచి క్షయను తరిమివేయాలని ప్రధానమంత్రి మోడీ పిలుపును ఆదర్శంగా తీసుకున్నా ఆమె క్షయ వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికను దత్తత తీసుకున్నారు. ఆమెకి మంచి వైద్యంతో పాటు చదువును అందిస్తామని ఆమె చెప్పుకొచ్చారు . అమె స్ఫూర్తితో రాజ్ భవన్ సిబ్బంది కూడా మరో 21 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories