ఢిల్లీకి తెలుగురాష్ట్రాల కాంగ్రెస్ నేతలు

ఢిల్లీకి తెలుగురాష్ట్రాల కాంగ్రెస్ నేతలు
x
Highlights

రెండు తెలుగురాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్ కీలకనేతలు కొందరు ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు. ఇవాళ...

రెండు తెలుగురాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం పిలుపు మేరకు కాంగ్రెస్ కీలకనేతలు కొందరు ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో వీరు సమావేశం కానున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశం జరగనున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల వేళ పార్టీనుంచి వలసలు ఉండకూడదని రాహుల్ వారికి సూచించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల నాయకత్వాన్ని మారుస్తారని ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories