ఒకేనెలలో ఇద్దరు గొప్ప నేతలను కోల్పోయిన బీజేపీ ...

ఒకేనెలలో ఇద్దరు గొప్ప నేతలను కోల్పోయిన బీజేపీ ...
x
Highlights

రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎప్పటినుండో వివాదంలో ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది . కేంద్రం తీసుకున్న నిర్ణయానికి...

రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎప్పటినుండో వివాదంలో ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది . కేంద్రం తీసుకున్న నిర్ణయానికి దేశం మొత్తం ఆనందంలో ఉండగా సుష్మాస్వరాజ్ మరణ వార్త అందరిని కలిచివేసింది . ఇది జరిగిన మరో రెండు రోజులకు అరుణ్ జైట్లీ అనారోగ్య కారణాల చేత ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రధాని మోడీ , అమిత్ షా పలువురు బీజేపీ నేతలు ఆసుపత్రికి వెళ్లి అయన ఆరోగ్యంపై వైద్యులను సంప్రదించారు . కొన్ని రోజులు వైద్యానికి సహకరించిన అయన శనివారం తుదిశ్వాస విడిచారు ... ఒకే నెలలో ఇద్దరు గొప్ప నేతలను కోల్పోవడం నిజంగా బీజేపీకి తీరని లోటేనని చెప్పాలి .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories