మేరే ప్యారీ దేశవాసియోం.. నేడు మన్ కీ బాత్ లో మోడీ ..

మేరే ప్యారీ దేశవాసియోం.. నేడు మన్ కీ బాత్ లో మోడీ ..
x
Highlights

సార్వత్రిక ఎన్నికలు ముగిసాక రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ మొదటిసారిగా మేరే ప్యారీ దేశవాసియోం.. అంటూ 130 కోట్ల మంది భారతీయలను...

సార్వత్రిక ఎన్నికలు ముగిసాక రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ మొదటిసారిగా మేరే ప్యారీ దేశవాసియోం.. అంటూ 130 కోట్ల మంది భారతీయలను పలకరించాబోతున్నారు . ఈ రోజు మన్ కీ బాత్ లో అయన ప్రసగించానున్నారు ..రెండోసారి అధికార పీఠం ఎక్కినా తర్వాత మొదటిసారిగా మన్ కీ బాత్ లో మోడీ ఎం మాట్లాడుతారు అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది .. ఈ రేడియో ప్రోగ్రాంను ఢిల్లీలోని ద్వారకలోని క్రోక్రోలా స్టేడియంలో నిర్వహిస్తారు .. అక్కడి నుండి ప్రధాని మోడీ మాట్లాడుతారు .. దీనిని అల్ ఇండియా రేడియోతో పాటు దూరదర్శన్ కూడా ప్రసారం చేయనుంది . అంతే కాకుండా ప్రధానమంత్రి కార్యాలయం నుండి లైవ్ స్ట్రీమ్ కూడా ఉంటుంది ..



Show Full Article
Print Article
Next Story
More Stories