మే31 వరకు లాక్ డౌన్ ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

మే31 వరకు లాక్ డౌన్ ని పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
x
Highlights

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయాన్నీ కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ని మరోసారి పొడిగించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయాన్నీ కేంద్ర హోం శాఖ ప్రకటించింది. దీనితో దేశవ్యాప్తంగా మరో 14 రోజుల పాటు లాక్ డౌన్ నడవనుంది.. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపులు పై మార్గదర్శకాలను కేంద్ర కాసేపట్లో విడుదల చేయాల్సి ఉంది. ఇక ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు లాక్ డౌన్ ని పోడిగించాయి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories