ఢిల్లీలో దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ శ్రద్ధాంజలి సభ

ఢిల్లీలో దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ శ్రద్ధాంజలి సభ
x
Highlights

దివంగత కేంద్ర మంత్రి సుష‌్మ స్వరాజ్ శ్రద్ధాంజలి సభను ఢిల్లీలో వైభవంగా నిర్వహించారు. జవహార్ లాల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ,...

దివంగత కేంద్ర మంత్రి సుష‌్మ స్వరాజ్ శ్రద్ధాంజలి సభను ఢిల్లీలో వైభవంగా నిర్వహించారు. జవహార్ లాల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సుష‌్మ స్వరాజ్ కూతురు, భర్తతో మోడీ కాసేపు మాట్లాడి ఓదార్చారు. ఆధ్మాత్మిక పాటలతో సుష‌్మకు గాయనీ గాయకులు ఘననివాళి అర్పించారు.








Show Full Article
Print Article
More On
Next Story
More Stories