బోటు ప్రమాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

బోటు ప్రమాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బోటు...

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బోటు వెలికితీసినందున ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. కచ్చులూరు తరహా బోటు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై..మార్గదర్శకాలు రూపొందించాలంటూ గతంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌ పిటిషన్ దాఖలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories