ఒక 18 రోజుల వ్యవధిలోనే బీజేపీ పార్టీ గొప్ప నేతలను కోల్పోయింది . కేవలం అ పార్టీ మాత్రమే కాదు. దేశం కూడా గొప్ప నేతలను కోల్పోయింది . ఆగస్టు 6న సుష్మా...
ఒక 18 రోజుల వ్యవధిలోనే బీజేపీ పార్టీ గొప్ప నేతలను కోల్పోయింది . కేవలం అ పార్టీ మాత్రమే కాదు. దేశం కూడా గొప్ప నేతలను కోల్పోయింది . ఆగస్టు 6న సుష్మా స్వరాజ్ కన్నుముయగా ఇది జరిగిన 18 రోజులకు అరుణ్ జైట్లీ చనిపోయారు. అయితే వీరిద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయి ...
1.జననం : -
అరుణ్ జైట్లీ నవంబరు 28, 1952 లో జన్మించారు
సుష్మా స్వరాజ్ ఫిబ్రవరి 14, 1952 లో జన్మించారు
2.న్యాయవాది వృత్తి :-
అరుణ్ జైట్లీ తన విధ్యాబ్యాసం అనంతరం అయన న్యాయవాది వృత్తిని చేపట్టారు ...
సుష్మా స్వరాజ్ కూడా 1973లో న్యాయవాదిగా సుప్రీం కోర్టులో పనిచేసారు
3.తొలిసారి కేంద్ర మంత్రి :-
అరుణ్ జైట్లీ 1999లో వాజ్పేయ్ హయంలో కేంద్ర సమాచార మంత్రిగా పనిచేసారు .
సుష్మా స్వరాజ్1996లో వాజ్పేయ్ హయంలోనే తొలిసారిగా సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ అప్పుడు అ ప్రభుత్వం 13 రోజులు మాత్రమే ఉంది .
4. మోడీ 2.0 లో కేంద్ర మంత్రులు :-
2014 లో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది . అప్పుడు అయన క్యాబినెట్ లో
అరుణ జైట్లీ కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రిగా పని చేసారు
సుష్మా స్వరాజ్ కేంద్ర విదేశాంగ శాఖా మంత్రిగా పనిచేసారు .
5. 2019 ఎన్నికలకి దూరం :-
తమ కుటుంబంతో గడిపేందుకు మరియు ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఇద్దరు 2019 ఎన్నికలకి దూరంగా ఉన్నారు .
6. వారుసులు కూడా వీరి బాటలోనే
అరుణ్ జైట్లీ కూతురు సోనాలీ జైట్లీ, కుమారుడు రోహన్ జైట్లీ ప్రస్తుతం న్యాయవాది వృత్తిలోనే కొనసాగుతున్నారు .
సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ను క్రిమినల్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు...
7. మరణం : -
అరుణ్ జైట్లీ ఆగస్టు 24 న 2019 లో చనిపోయారు.
సుష్మా స్వరాజ్ ఆగస్టు 9 న 2019 లో చనిపోయారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire