మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం
x
Highlights

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది . అయన తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి యుగంధర్ (90) కన్నుమూశారు. గత కొద్దికాలంగా...

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది . అయన తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి యుగంధర్ (90) కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. యుగంధర్ పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీగా పనిచేశారు.అంతేకాకుండా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories