ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొని ఐదుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడు కార్లు ఒకదానికొకటి ఢీకొని ఐదుగురు మృతి
x
Highlights

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి-పుదుక్కొట్టై రహదారిపై ఏడు కార్లు ఒకదానినొకటి ఢీ కొని ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా...

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి-పుదుక్కొట్టై రహదారిపై ఏడు కార్లు ఒకదానినొకటి ఢీ కొని ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories