రాజకీయం కోసం నేను ఆ పర్యటన చేయలేదు .. మన్ కి బాత్ లో మోడీ ..

రాజకీయం కోసం నేను ఆ  పర్యటన చేయలేదు .. మన్ కి బాత్ లో మోడీ ..
x
Highlights

రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ మొదటిసారి మన్ కి బాత్ లో ప్రసగించారు .. తన అభిప్రాయాలను ఇందులో పంచుకున్నారు మోడీ .. దేశంలో ఎన్నికలు...

రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ మొదటిసారి మన్ కి బాత్ లో ప్రసగించారు .. తన అభిప్రాయాలను ఇందులో పంచుకున్నారు మోడీ .. దేశంలో ఎన్నికలు విజయవంతంగా ముగిసాయని ప్రజాసామ్యం పై ఉన్న నమ్మకాన్ని ఈ ఎన్నికలు బయటపెట్టాయని అన్నారు .. 61 కోట్ల మంది ఓటు వేయడం నిజంగా చాలా ఆనందంగా ఉందని అన్నారు మోడీ .. ఇక దేశంలో నీటిని పొడుపు చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు . ఇక దేశ ఎన్నికలకు ముందు మోడీ కేదరనాద్ యాత్ర చేసిన సంగతి తెలిసిందే ..అయితే ఈ పర్యటన తనలో అంతర్గత శక్తిని నిద్ర లేపిందని రాజకీయల కోసం నేను అ పర్యటన చేయలేదని మోడీ చెప్పుకొచ్చారు .. నరేంద్ర మోడీ యప్ లో పుస్తకాలూ ఉన్నాయని అవి చదవాలని మోడీ కోరారు ..


Show Full Article
Print Article
Next Story
More Stories