భారత్‌-భూటాన్‌ ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి-మోడీ

భారత్‌-భూటాన్‌ ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి-మోడీ
x
Highlights

భారత్‌-భూటాన్‌ ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయన్నారు ప్రధాని మోడీ. భూటన్‌ థింపూలో మోడీ రెండో రోజు పర్యటనలో భాగంగా రాయల్‌ యూనివర్శిటిలో...

భారత్‌-భూటాన్‌ ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయన్నారు ప్రధాని మోడీ. భూటన్‌ థింపూలో మోడీ రెండో రోజు పర్యటనలో భాగంగా రాయల్‌ యూనివర్శిటిలో ప్రసంగించారు.భూటాన్‌ భవిష్యత్‌ ఇక్కడి యువతి చేతిలో సురక్షితంగా ఉందన్నారు. ఇక్కడి ప్రజల ఆప్యాయతతో పర్యాటకులు పులకించిపోతున్నారని అన్నారు. యువత తమకు నచ్చిన రంగాన్ని ఎన్నుకోవాలి...యువత, ఆధ్యాత్మికత మన బలమన్నారు. 2022 వరకు ఓ భారతీయుడిని అంతరిక్షంలోకి పంపుతామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories