పోలవరం ప్రాజెక్టు నిలిపివేయాలి

పోలవరం ప్రాజెక్టు నిలిపివేయాలి
x
Highlights

పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. సుప్రీం కోర్టులో దాఖలైన కేసుల విచారణ పూర్తయ్యేంత వరకు పోలవరం ప్రాజెక్టు...

పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. సుప్రీం కోర్టులో దాఖలైన కేసుల విచారణ పూర్తయ్యేంత వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని శాశ్వతంగా ఆపివేయాలని లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఒడిశా రాష్ట్రానికి దీర్ఘకాలంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని నవీన్ పట్నాయక్ ఆ లేఖలో తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories