గృహ,వాహన కొనుగోలుదారులకు నిర్మలా సీతారామన్ శుభవార్త

గృహ,వాహన కొనుగోలుదారులకు నిర్మలా సీతారామన్ శుభవార్త
x
Highlights

గృహ, వాహన కొనుగోలుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. గృహ, వాహన రుణాలపై బ్యాంకులు త్వరలోనే వడ్డీ రేట్లను...

గృహ, వాహన కొనుగోలుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. గృహ, వాహన రుణాలపై బ్యాంకులు త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గించనున్నట్టు ప్రకటించారు. దీంతో వినియోగదారులసై నెలవారీ ఈఎంఐల భారం తగ్గుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత ఆర్థిక పరిస్థితిపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు మంత్రి వెల్లడించారు. ప్రతి త్రైమాసికంలోనూ ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తూ వస్తున్నప్పటికీ బ్యాంకులు ఆ ఫలాలను వినియోగదారులకు అందించడం లేదని నిర్మల పేర్కొన్నారు. ఇప్పుడు వడ్డీరేట్లను తగ్గించేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories