నిర్భయ కేసు నిందితులకు ఉరి ఖరారు..!

నిర్భయ కేసు నిందితులకు ఉరి ఖరారు..!
x
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు క్షమాభిక్ష పెట్టేందుకు తిరస్కరించారు రాష్ట్రపతి. నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆమె...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు క్షమాభిక్ష పెట్టేందుకు తిరస్కరించారు రాష్ట్రపతి. నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆమె హత్యకు కారణమైన నేరస్థుల క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి రిజెక్ట్ చేశారు. దీంతో నలుగురు నిందితులకు కోర్టు విధించిన ఉరి శిక్ష అమలు కానుంది. ఈ నెల 16న ఉదయం 5 గంటలకు తీహార్ జైలు అధికారులు ఉరి శిక్షను అమలు చేయనున్నారు. ప్రస్తుతం దోషులు తిహార్‌ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. వారిని ఉరి తీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories