మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం సంచలన తీర్పు.. రేపే బలపరీక్ష

మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం సంచలన తీర్పు.. రేపే బలపరీక్ష
x
సుప్రీం కోర్టు
Highlights

మహారాష్ట్రలోని పొలిటికల్ క్రైసిస్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు...

మహారాష్ట్రలోని పొలిటికల్ క్రైసిస్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని. ఫడ్నవీస్ ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు ఓపెన్ బ్యాలెట్ ద్వారా బలపరీక్ష నిరూపించుకోవాలని ఆదేశించింది. ఆ ఓటింగ్‌ రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం లేదని, లైవ్ కవరేజీ ద్వారా నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories