వరుదల్లో చిక్కుకున్న రైలు .. భయాందోళనలో ప్రయాణికులు

వరుదల్లో చిక్కుకున్న రైలు .. భయాందోళనలో ప్రయాణికులు
x
Highlights

వరుదల్లో మహలక్ష్మి ఎక్స్ ప్రెస్ నీటిలో చిక్కుకుంది . అయితే ఇందులో మొత్తం రెండువెయిల మంది చిక్కుకున్నారు . ఇక ఏమి చేయలక ప్రయాణికులు అందులోనే కాలం...

వరుదల్లో మహలక్ష్మి ఎక్స్ ప్రెస్ నీటిలో చిక్కుకుంది . అయితే ఇందులో మొత్తం రెండువెయిల మంది చిక్కుకున్నారు . ఇక ఏమి చేయలక ప్రయాణికులు అందులోనే కాలం గడుపుతున్నారు . ఈ ఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది .వరద నీరు బోగిలోకి వస్తుందని ప్రయాణికులు అల్లాడిపోతున్నారు . అందులో చిన్నారులు కూడా ఉండడంతో భయాందోళనలు నెలకొన్నాయి . ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి ప్రయాణికులకు సహాయక చర్యలు ప్రారంభించారు . అయితే రైలు సేఫ్ ప్లేస్ లోనే ఉందని ఎవరు కూడా బయపడాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు . ప్రస్తుతం అ మార్గం గుండా వెళ్ళే రైళ్ళను నిలిపివేశారు .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories