మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీ నేతలకు స్పీకర్‌ షాక్‌

మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీ నేతలకు స్పీకర్‌ షాక్‌
x
Highlights

మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేతలకు స్పీకర్‌ ప్రజాపతి షాక్‌ ఇచ్చారు. బలపరీక్ష నిర్వహించకుండానే అసెంబ్లీని వాయిదా...

మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేతలకు స్పీకర్‌ ప్రజాపతి షాక్‌ ఇచ్చారు. బలపరీక్ష నిర్వహించకుండానే అసెంబ్లీని వాయిదా వేశారు. ఈ నెల 26 వరకు మధ్యప్రదేశ్‌ అసెంబ్లీని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ నిర్ణయంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నేడు బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ ఆదేశించారు. బలపరీక్ష నిర్వహణకు మరింత సమయం కావాలని కోరుతూ గవర్నర్‌కు సీఎం కమల్‌నాథ్‌ లేఖ రాశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories