తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం అన్నిరోజులు ఆగాలా..?

X
Highlights
సార్వత్రిక సమరం మొదలయింది. ఏప్రిల్ 11 న తొలిదశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆంధ్ర తెలంగాణకు మొదటి...
Raj10 March 2019 1:01 PM GMT
సార్వత్రిక సమరం మొదలయింది. ఏప్రిల్ 11 న తొలిదశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆంధ్ర తెలంగాణకు మొదటి దశలో అంటే ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రా , తెలంగాణాకు ఈనెల(మార్చి) 18న నోటిఫికేషన్ రానుంది.18 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లకు చివరి తేదీ ఈనెల(మార్చి) 25. ఈనెల(మార్చి)26 న నామినేషన్ల పరిశీలన.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈనెల 28. పోలింగ్ డేట్ : ఏప్రిల్ 11న. మే 23 న ఎన్నికల ఫలితాలు ఉంటాయి. అంటే ఫలితాల కోసం సరిగ్గా 42 రోజులు ఎదురుచూడాలి.. ఇంత సమయం ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి రెండు సార్లు మాత్రమే వచ్చింది. ప్రతిసారి ఎన్నికల పోలింగ్ మరియు ఫలితాలకు10 లేదా రెండు రోజులు అటోఇటో వెండిది. ఈసారి ఏకంగా 42 రోజులు ఫలితాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. దీంతో ఈవీఎంలకు అని రోజులపాటు గట్టి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.
Next Story
Breaking News: కామన్వెల్త్ గేమ్స్లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMTస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బంపర్ ఆఫర్లు
9 Aug 2022 3:09 AM GMTకామన్వెల్త్ గేమ్స్లో భారత్కు 61 పతకాలు..
9 Aug 2022 2:30 AM GMTనేడు మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ...
9 Aug 2022 2:10 AM GMT