చిరుత ఆకస్మిక దాడి.. పరుగులు తీసిన జనం

X
Highlights
అరణ్యంలో ఉండాల్సిన చిరుత జనారణ్యంలోకి వచ్చింది. దాంతో కనిపించిన వారిపై పంజా విసిరింది. పంజాబ్ రాష్ట్రంలోని...
Raj1 Feb 2019 1:50 PM GMT
అరణ్యంలో ఉండాల్సిన చిరుత జనారణ్యంలోకి వచ్చింది. దాంతో కనిపించిన వారిపై పంజా విసిరింది. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో ఈ బీభత్సం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి పారిపోయిన చిరుత అటవీ మార్గం గుండా జలంధర్ చేరుకుంది. ఈ క్రమంలో జనావాసాలపై విరుచుకుపడి ప్రజలను గాయపరిచింది. సమాచారం అందుకున్న పంజాబ్ అటవీ శాఖ అధికారులు ముందుగా దాన్ని వల వేసి పట్టుకుందామని ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు..
దాంతో ట్రాంక్విలైజర్ గన్ను ఉపయోగించి చిరుతను అదుపు చేశారు. మెల్లగా అది మత్తులోకి జారుకోవడంతో వలపన్ని పట్టుకున్నారు. అనంతరం జనాలు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Next Story
Maheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMTమహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం
17 Aug 2022 5:44 AM GMTBJP vs TRS: జనగామలో ఫ్లెక్సీ వార్
17 Aug 2022 5:24 AM GMTవిశాఖలో వరుస హత్యల కేసును ఛేదించిన పోలీసులు
16 Aug 2022 7:28 AM GMTవరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMT
Monkeypox: మంకీపాక్స్కు ట్రంప్ పేరు పెట్టాలంటూ సూచనలు..
17 Aug 2022 4:15 PM GMTCM Jagan: ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 754 చికిత్స విధానాలు
17 Aug 2022 4:00 PM GMThmtv, హన్స్ ఇండియా ఆధ్వర్యంలో 75 మంది వైద్యులకు సత్కారం.....
17 Aug 2022 3:44 PM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMT'సీతారామం' సినిమాకి నో చెప్పిన టాలీవుడ్ హీరోలు
17 Aug 2022 3:15 PM GMT