సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయాలు జరగవు- కిషన్ రెడ్డి

సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయాలు జరగవు- కిషన్ రెడ్డి
x
Highlights

సోషల్ మీడియాలో ఎటువంటి ప్రభుత్వ నిర్ణయాలు జరగవని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమరావతి రాజధాని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని.....

సోషల్ మీడియాలో ఎటువంటి ప్రభుత్వ నిర్ణయాలు జరగవని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమరావతి రాజధాని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని.. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. హైదరాబాద్ రెండో రాజధాని అనే ప్రతిపాదన కూడా కేంద్రం ఎప్పుడు తీసుకోలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వార్తలు నమ్మవద్దని హితవుపలికారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories