అది నేను ముందే ఉహించా : కుమారస్వామి

అది నేను ముందే ఉహించా : కుమారస్వామి
x
Highlights

రెండు వారాల పాటు నరాలు తెగే ఉత్కంఠ సాగినా కర్ణాటాక రాజకీయలు ఇప్పుడిప్పుడే సద్దుమనుగుతున్నాయి .. విశ్వాసపరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోవడంతో బీజేపి...

రెండు వారాల పాటు నరాలు తెగే ఉత్కంఠ సాగినా కర్ణాటాక రాజకీయలు ఇప్పుడిప్పుడే సద్దుమనుగుతున్నాయి .. విశ్వాసపరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోవడంతో బీజేపి అధికారాన్ని చేపట్టింది . అయితే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం పైన కర్ణాటాక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు . "కూటమి ప్రభుత్వం కులిపోతుందని నేను ముందే ఉహించాను.. బీజేపి మమ్మల్ని ముందునుండే టార్గెట్ చేసుకుంటూ వస్తుంది . మేము ప్రభుత్వాన్ని విస్తరించుకునే పనిలో ఉంటే వాటిని కుల్చేందుకు బీజేపి ప్రయత్నాలు చేసిందని అన్నారు . అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఉండడం బీజేపికి మరింత కలిసొచ్చిందని అన్నారు . సంకీర్ణ ప్రభుత్వం ఈ ఏడాది పిబ్రవరిలోనే కులిపోతుందని అనుకున్నానని ఇది నాకు పెద్ద ఆశ్చర్యంగా ఏమి అనిపించలేదని అన్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories