దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రేఖా శర్మ స్పందన

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రేఖా శర్మ స్పందన
x
Highlights

దిశ హత్యాచార కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ స్పందించారు. ఓ సాధారణ పౌరురాలిగా చాలా ఆనందంగా ఉందన్నారు...

దిశ హత్యాచార కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ స్పందించారు. ఓ సాధారణ పౌరురాలిగా చాలా ఆనందంగా ఉందన్నారు జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ. ఏ పరిస్థితుల్లో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారో తెలియదు గానీ ఇక్కడ పోలీసే ఉత్తమ న్యాయమూర్తి అన్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని తాము కోరుకున్నాం. కానీ ఎన్ కౌంటర్ చేయడం కూడా మంచిదే అని రేఖా శర్మ చెప్పారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories