ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది.

ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది.
x
Highlights

ఢిల్లీ వేదికగా టీడీపీ ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. కేంద్రం తీరుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు....

ఢిల్లీ వేదికగా టీడీపీ ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. కేంద్రం తీరుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్ష చేయనున్నారు. దీక్ష నేపథ్యంలో ఏపీ నుంచి ఢిల్లీకి టీడీపీ శ్రేణులను తరలించారు. కాగా ఈ ధర్మపోరాట దీక్షకు 23 పార్టీల నేతలు సంఘీభావం తెలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories