ఢిల్లీలో పదో తరగతి పరీక్షలు వాయిదా

ఢిల్లీలో పదో తరగతి పరీక్షలు వాయిదా
x
Highlights

ఢిల్లీలో జరుగుతున్న హింస కారణంగా ప్రభావిత ప్రాంతాలలో ఫిబ్రవరి 28, 29 జరిగబోయే పదో తరగతి పరీక్షలను సిబియస్‌ఈ బోర్డు వాయిదా వేసింది. మార్చి 2 నుంచి...

ఢిల్లీలో జరుగుతున్న హింస కారణంగా ప్రభావిత ప్రాంతాలలో ఫిబ్రవరి 28, 29 జరిగబోయే పదో తరగతి పరీక్షలను సిబియస్‌ఈ బోర్డు వాయిదా వేసింది. మార్చి 2 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలలో ఎటువంటి మార్పు ఉండదని బోర్డు అధికారులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల కారణంగా ఇప్పటివరకు 38 మంది చనిపోగా, 200 మంది గాయపడ్డారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories