పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాభాగమే: రాజ్ నాథ్

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాభాగమే: రాజ్ నాథ్
x
Highlights

పాకిస్థాన్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫైర్ అయ్యారు. మొదట పాక్ వారి దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టలాన్నారు. లడఖ్ వెళ్లిన రాజ్ నాథ్ సింగ్ అక్కడ...

పాకిస్థాన్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫైర్ అయ్యారు. మొదట పాక్ వారి దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టలాన్నారు. లడఖ్ వెళ్లిన రాజ్ నాథ్ సింగ్ అక్కడ డిఫెన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ నిర్వహించిన 26వ కిసాన్- జవాన్ విజ్ఞాన్ మేళాను ప్రారంభించారు. ఆర్టీకల్ 370 రద్దు తర్వాత మొదటి సారి రాజ్ నాథ్ లడాఖ్ వెళ్లారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాభాగమే అన్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్‌ను నాశనం చేయాలని చూస్తున్న పాక్‌తో ఏమి మాట్లాడగలమని ప్రశ్నించారు రాజ్ నాథ్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories