ప్రధాని మోదీ కీలక సమావేశం

ప్రధాని మోదీ కీలక సమావేశం
x
Highlights

ప్రధాని నివాసంలో ప్రారంభం అయిన కీలక సమావేశం. సమావేశానికి హాజరయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి పీయూష్ హోయల్, కేంద్ర కేబినెట్ సెక్రటరీ...

ప్రధాని నివాసంలో ప్రారంభం అయిన కీలక సమావేశం. సమావేశానికి హాజరయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి పీయూష్ హోయల్, కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గుబ్బా. వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కూలీలను తరలించేందుకు ప్రత్యేకంగా రైళ్లను నడపాలని కోరిన పలు రాష్ట్రాల సీఎంల విజ్ఞప్తులపై చర్చ. తమ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ తో సమావేశానికి హాజరయిన హోం మంత్రి, రైల్వే శాఖ మంత్రి. ఏయే రాష్ట్రంలో ఎంత మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఉన్నారు అనే సమాచారాన్ని ప్రధానికి వివరిస్తున్న కేంద్ర కేబినెట్ సెక్రటరీ. ప్రధాని సూచనల మేరకు రాష్ట్రాల సమన్వయంతో వలస కూలీల తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనున్న రైల్వే, హోం మంత్రిత్వశాఖలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories