కరోనా ఎఫెక్ట్‌ : ఎన్‌పీఆర్, జనగణన వాయిదా...

కరోనా ఎఫెక్ట్‌ : ఎన్‌పీఆర్, జనగణన వాయిదా...
x
Highlights

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకుదేశవ్యాప్తంగా మూడువారాల పాటు లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ ఒకటి నుంచి చేపట్టాల్సిన ఎన్‌పీఆర్(జాతీయ...

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకుదేశవ్యాప్తంగా మూడువారాల పాటు లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ ఒకటి నుంచి చేపట్టాల్సిన ఎన్‌పీఆర్(జాతీయ పౌర పట్టిక), జనగణన ప్రక్రియను వాయిదా వేసింది. కరోనా వ్యాధి విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో కేంద్రప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్ 1 నుంచి జ‌నాభా లెక్క‌లు, ఎన్ఫీఆర్ నిర్వ‌హించాల్సి ఉండ‌గా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వాయిదా వేస్తున్న‌ట్లు కేంద్ర‌హోంశాఖ వెల్ల‌డించింది. త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చేంత వ‌ర‌కూ ఈ వాయిదా అమ‌ల్లో ఉంటుందని కేంద్రం తెలిపింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories