ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్

ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్
x
ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్
Highlights

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు....

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే విందుకు హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన ఆయన అగ్రరాజ్యాధినేతకు పలు కానుకలను కూడా వెంట తీసుకెళ్లారు. ట్రంప్‌కు పోచంపల్లి శాలువా కప్పి, చార్మినార్ మెమోంటో అందించనున్నారు. అలాగే మెలానియా, ఇవాంకలకు పోచంపల్లి, గద్వాల చీరలను బహూకరించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories