నేను ఎక్కడికి పారిపోలేదు .. చట్టాన్ని గౌరవిస్తా : చిదంబరం

నేను ఎక్కడికి పారిపోలేదు .. చట్టాన్ని గౌరవిస్తా : చిదంబరం
x
Highlights

న్యూఢిల్లీ: నిన్న సాయింత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిన కాంగ్రెస్ నేత మరియు మాజీ ఆర్ధిక శాఖా మంత్రి చిదంబరం 24 గంటల తరవాత తన అజ్ఞాతాన్ని వీడారు . నేరుగా అయన ...

న్యూఢిల్లీ: నిన్న సాయింత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిన కాంగ్రెస్ నేత మరియు మాజీ ఆర్ధిక శాఖా మంత్రి చిదంబరం 24 గంటల తరవాత తన అజ్ఞాతాన్ని వీడారు . నేరుగా అయన ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరి అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు .. గత రెండు రోజులుగా తనపైన వస్తున్న ఆరోపణలపైన అయన స్పందించారు . ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో నేను నిందితుడిని కాదని అయన చెప్పుకొచ్చారు . చార్జిషీట్ లో కూడా నా పేరు లేదని, నేను ఎక్కడికి పారిపోలేదని నిన్న రాత్రి నేను లాయర్ తో ఉన్నానని అయన తెలిపారు . నాపై ఈడి మరియు సీబీఐ ఎలాంటి కేసులు లేవని నేను చట్టాన్ని గౌరవిస్తానని అయన అన్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories