కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
x
Bjp
Highlights

-ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం -పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న సమయంలో.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు అధికార బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య అంశాలపై సభలో చర్చ సందర్భంగా.. ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చ జరపనున్నారు. ఈ సమావేశంలో మోడీతో పాటు.. హోంమంత్రి అమిత్ షా కూడా సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories