ముగిసిన అరుణ్ జైట్లీ అంత్యక్రియలు

ముగిసిన అరుణ్ జైట్లీ  అంత్యక్రియలు
x
Highlights

బీజేపీ నేత మరియు కేంద్ర మాజీ ఆర్దిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిసాయి . ఢిల్లీలోని యమునా నది ఒడ్డున నిగంబోధ్ ఘాట్ లో అయన అంత్యక్రియలు...

బీజేపీ నేత మరియు కేంద్ర మాజీ ఆర్దిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిసాయి . ఢిల్లీలోని యమునా నది ఒడ్డున నిగంబోధ్ ఘాట్ లో అయన అంత్యక్రియలు నిర్వహించారు . దీనికి పలువురు రాజకీయ నాయకులూ మరియు బీజేపీ నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు .అరుణ్ జైట్లీ కొడుకు రోహన్ అంతిమస్కారాలు నిర్వహించారు ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories