ఢిల్లీకి చేరిన సీఎం జగన్

ఢిల్లీకి చేరిన సీఎం జగన్
x
Highlights

ఏపీ సీఎం జగన్‌.. ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయన పార్టీ నేతలు, ఎంపీలు స్వాగతం పలికారు.

ఏపీ సీఎం జగన్‌.. ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయన పార్టీ నేతలు, ఎంపీలు స్వాగతం పలికారు. 11 గంటలకు కేంద్ర హోంశా‌ఖ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు. సమావేశ అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, విభజన సమస్యలు , లోటు బడ్జెట్ భర్తీతో పాటు వివిధ అంశాలను జగన్ ప్రస్తావించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories