అత్త అయిన అమ్మ ప్రేమను చూపించింది ... వితంతు కోడలికి రెండో పెళ్లి

అత్త అయిన అమ్మ ప్రేమను చూపించింది ... వితంతు కోడలికి రెండో పెళ్లి
x
Highlights

ఆమె అత్తే కానీ ఓ తల్లిలాగా ఆలోచించింది. వితంతు అయిన తన కోడలికి రెండో పెళ్లి చేసింది. ఈ ఘటన ఓడిశాలోని అనుగుల్ జిల్లా గోబరా గ్రామంలో చోటు చేసుకుంది. అ ...

ఆమె అత్తే కానీ ఓ తల్లిలాగా ఆలోచించింది. వితంతు అయిన తన కోడలికి రెండో పెళ్లి చేసింది. ఈ ఘటన ఓడిశాలోని అనుగుల్ జిల్లా గోబరా గ్రామంలో చోటు చేసుకుంది. అ గ్రామానికి చెందిన మాజీ సర్పంచి ప్రతిమ బెహరా తన కుమరుడు అయిన రష్మీ రంజన్‌కు లిల్లి అనే అమ్మాయితో వివాహం జరిగింది . అయితే వివాహం అయిన అయిదు నెలలకు ప్రతిమ బెహరా కుమారుడు రష్మీ రంజన్‌ దురదృష్టవశాత్తూ ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీనితో లిల్లి వితంతువుగా మారింది. చిన్న వయసులో వితంతువుగా మారినా ల్లిలిని చూసి ఆమె మనసు కరిగిపోయింది. ఆమెకి ఇంకా చాలా జీవితం ఉంది. ఆమెకి కొత్త జీవితాన్ని అందించాలని ఓ తల్లి ఆమె లాగా ఆలోచించింది. తమ సమీప బంధువుని ఒప్పించి, అలాగే లిల్లి తల్లితండ్రులను కూడా ఒప్పించి పెళ్లి చేసి అత్తావారింటికి సాంప్రదాయపద్ధతిలో పంపించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories