Coronavirus: దేశంలో మరో కరోనా మరణం

Coronavirus: దేశంలో మరో కరోనా మరణం
x
representative image
Highlights

భారత్‌ కరోనాతో మరో వ్యక్తి చనిపోయాడు. కోల్‌కతాలో 55ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. బాధితుడు కొద్ది రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చాడు. నాలుగు రోజుల...

భారత్‌ కరోనాతో మరో వ్యక్తి చనిపోయాడు. కోల్‌కతాలో 55ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. బాధితుడు కొద్ది రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చాడు. నాలుగు రోజుల క్రితం కోల్‌ కతా ఆసుపత్రిలో బాధితుడు చేరాడు. అయితే, ఈ వ్యక్తి కరోనాతోనే మృతి చెందాడనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories