కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఎనిమిది మంది మృతి

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఎనిమిది మంది మృతి
x
Highlights

మహారాష్ట్ర ధూలెలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ధాటికి 8 మంది మృతి చెందగా.. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

మహారాష్ట్ర ధూలెలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ధాటికి 8 మంది మృతి చెందగా.. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100మంది కార్మికులు ఉన్నారు. కెమికల్ ఫ్యాక్టరీలో సిలిండర్లు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అధికారులు హుటాహుటానా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories