అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

దశాబ్దాలుగా పెండింగులో ఉన్న అయోధ్య కేసులో భారతీయ సర్వోన్నత న్యాయస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రామ...
దశాబ్దాలుగా పెండింగులో ఉన్న అయోధ్య కేసులో భారతీయ సర్వోన్నత న్యాయస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రామ జన్మభూమి, బాబ్రీ మస్జిద్ వివాదం అంశంపై వాదనలు వినేందుకు సుప్రీం కోర్టు.. ఐదుగురు జడ్జీలు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఏర్పడిన ఈ ధర్మాసనం ఇరువురి వాదనలు వినాల్సి ఉంటుంది. కాగా అలహాబాద్ హైకోర్టు 2010లోఇచ్చిన తీర్పుపై అప్పిల్ కోరుతూ సుప్రీంలో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.
వివాద అంశంగా ఉన్న మొత్తం 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అకారా, రామ్ లల్లాలకు సమ భాగాలుగా పంచాలని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదిలావుంటే విచారణ త్వరగా చేపట్టాలని ఆర్ఎస్ఎస్ సహా పలు హిందూత్వ సంస్థలు కోరుతున్నాయి. అలాగే దీనిపై గతంలోనే పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లను సైతం దాఖలు చేశాయి.
Breaking News: కామన్వెల్త్ గేమ్స్లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMTఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియోపై స్పందించిన మంత్రి రోజా
7 Aug 2022 12:02 PM GMTనీతి ఆయోగ్ ప్రకటనలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
7 Aug 2022 9:34 AM GMTపీసీసీ చీఫ్ ఒక సమన్వయ కర్త మాత్రమే.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
6 Aug 2022 7:35 AM GMT
తెలంగాణలో ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవాలు
9 Aug 2022 5:23 AM GMTతెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
9 Aug 2022 4:27 AM GMTబీహార్లో వేడెక్కిన రాజకీయాలు
9 Aug 2022 3:59 AM GMTకొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలకు అవకాశం
9 Aug 2022 3:40 AM GMTమూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
9 Aug 2022 3:29 AM GMT