ఆర్టికల్‌ 370 రద్దుపై దాఖలైన పిటీషన్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఆర్టికల్‌ 370 రద్దుపై దాఖలైన పిటీషన్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
x
Highlights

ఆర్టికల్‌ 370 రద్దుపై దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక వ్యాఖ్యలు చేసింది. 370 రద్దుపై మొత్తం 5 పిటిషన్లు దాఖలు కాగా.. పిటీషనర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆర్టికల్‌ 370 రద్దుపై దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక వ్యాఖ్యలు చేసింది. 370 రద్దుపై మొత్తం 5 పిటిషన్లు దాఖలు కాగా.. పిటీషనర్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటీషన్లు అర్దరహితంగా ఉన్నాయని.. అన్ని పిటిషన్లు లోపభుయిష్టంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అసలు పిటీషన్‌ ఉద్దేశ్యమేంటి..? వాటిని ఎందుకు దాఖలు చేశారు..? ఈ విషయం పిటీషనర్లకైనా అర్థం అయ్యిందా..ఝ? అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీనియర్ న్యాయవాది ఎంఎల్ శర్మ, ఈ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ ప్రజలకు వ్యతిరేకంగా, అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని రెండుగా విభజించారని, ఆర్టికల్ 370 రద్దుపై స్టే ఇవ్వాలని ఆయన కోరిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories