సందీప్ కిషన్ సినిమాకి షాక్ .. పోస్టర్లను తొలిగించిన మెట్రో , GHMC అధికారులు ...

సందీప్ కిషన్ సినిమాకి షాక్ .. పోస్టర్లను తొలిగించిన మెట్రో , GHMC అధికారులు ...
x
Highlights

హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం నిను వీడని నీడని నేనే ... ఈ సినిమా ఈ నెల 12 న విడుదల కానుంది . ఈ నేపధ్యంలో ఈ సినిమాకి మెట్రో వాళ్లు పెద్ద...

హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం నిను వీడని నీడని నేనే ... ఈ సినిమా ఈ నెల 12 న విడుదల కానుంది . ఈ నేపధ్యంలో ఈ సినిమాకి మెట్రో వాళ్లు పెద్ద షాక్ ఇచ్చారు .. సినిమా ప్రమోషన్ లో భాగంగా మెట్రో పిల్లర్ పై అంటించిన సినిమా పోస్టర్ లను ఏర్పాటు చేసారు . కానీ ఇవి చూడడానికి ఇబ్బంది కరంగా ఉందని పలువురు మెట్రో అధికారులకు కంప్లేంట్ చేసారు .దీనితో అ పోస్టర్ లను తొలిగించాలని ఆదేశించారు. దీంతో జీహెచ్‌ఎంసీ స్థానిక పోలీసుల సహకారంతో మెట్రో పిల్లర్ల వెంట ఉన్న ఈ సినిమా పోస్టర్స్‌ను తొలిగించారు... దీనిపై సదరు సినిమా తాలూకు నిర్మాతలు మెట్రోతో పాటు జీహెచ్ఎంసీకి డబ్బులు కూడా చెల్లించామని చెబుతూ వాపోతున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories