రష్మిక గుండెను టచ్ చేసిన అభిమాని..

రష్మిక గుండెను టచ్ చేసిన అభిమాని..
x
Highlights

ఈనెల 26 జూలైన విడుదలైన 'డియర్ కామ్రేడ్'కు మిక్స్‌డ్ టాక్ వచ్చినా... కలెక్షన్ల పరంగా మాత్రం ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. గీతా గోవిందం తర్వాత విజయ్...

ఈనెల 26 జూలైన విడుదలైన 'డియర్ కామ్రేడ్'కు మిక్స్‌డ్ టాక్ వచ్చినా... కలెక్షన్ల పరంగా మాత్రం ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు కలిసి జంటగా నటించడంతో ఈ సినిమాపై పెద్దఎత్తున అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల జోరుగా కలెక్షన్లు రాబడుడుతోంది. ఇప్పటికే తొలి రోజు రూ. 7.49 కోట్లు రాబట్టినట్టు సమాచారం. అంతెకాదు రెండు రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.3 కోట్లు రాబట్టినట్టు సమాచారం.ఈ సినిమాలో రష్మిక లిల్లీగా చేసిన నటను అందరు తెగ మెచ్చుకుంటున్నారు. ఇక మరోవైపు రంజీ క్రికెట్ ప్లేయర్ ఆమె నటన అదుర్స్ అని అంటున్నారు.

కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో రష్మిక కెమిస్ట్రీ కూడా కేక అని టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్‌లో రష్మిక మందన్న మాట్లాడుతూ.. తన అభిమాని ఒకరు ఈ సినిమాను మెచ్చుకుంటూ ఒక లేఖ రాసారు. ఈ లెటర్ రష్మిక మందన్న షేర్ చేస్తూ.. ఈ లేఖ తన హృదయాన్ని టచ్ చేసినట్టు చెప్పుకొచ్చింది. ఈ సినిమా చేసినందుకు గ‌ర్వప‌డుతున్నాన‌ని ముందు నుండే చెబుతున్నాను. సినిమా చూసిన వాళ్లలో చాలా మంది మేం సినిమాకు బాగా క‌నెక్ట్ అయ్యామ‌ని చెబుతున్నారు. సినిమా కోసం అంద‌రూ హార్డ్ వ‌ర్క్ చేయ‌డం వ‌ల్లనే బ్లాక్‌బ‌స్టర్ హిట్‌ను సాధించాను. నాకు మాట‌లు రావ‌డం లేదు. అంద‌రినీ మిస్ అవుతాను అని అన్నారు




Show Full Article
Print Article
More On
Next Story
More Stories