ప్రభాస్ ఫ్యాన్ మృతి ... సాహో బ్యానర్ కడుతుండగా...

ప్రభాస్ ఫ్యాన్ మృతి ... సాహో బ్యానర్ కడుతుండగా...
x
Highlights

ఈక్రమంలో మహబూబ్‌నగర్ తిరుమల థియేటర్ వద్ద ఓ ప్రభాస్ అభిమాని సాహో బ్యానర్ కడుతూ కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు .

ప్రస్తుతం ఎక్కడ చూసిన సాహో ముచ్చటే వినిపిస్తుంది . బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈ సినిమా రావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి . ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందకు రానుంది . ఈ నేపధ్యంలో ఫాన్స్ దియేటర్ల దగ్గర నానా హంగామా చేస్తున్నారు . అభిమాన నటుడు సినిమా కావడంతో బ్యానర్స్, కటౌట్స్ పెడుతున్నారు . ఈక్రమంలో మహబూబ్‌నగర్ తిరుమల థియేటర్ వద్ద ఓ ప్రభాస్ అభిమాని సాహో బ్యానర్ కడుతూ కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు . దీనితో దియేటర్ యాజమాన్యం ఒక్కసారిగా షాక్ కి గురైంది .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories