'ఎన్టీఆర్' లేటెస్ట్ పిక్ వైరల్

ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్ వైరల్
x
Highlights

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎన్టీఆర్'. తన తండ్రి జీవితకథను రెండు భాగాల బయోపిక్‌గా తెరకెక్కుతోంది. విద్యాబాలన్,...

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎన్టీఆర్'. తన తండ్రి జీవితకథను రెండు భాగాల బయోపిక్‌గా తెరకెక్కుతోంది. విద్యాబాలన్, రానా, నందమూరి కల్యాణ్‌రామ్, సుమంత్, మంజిమా మోహన్ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ పిక్ ఒకటి బయటికోచింది. ఈ చిత్రంలో బాలయ్య చిన్న కుమార్తె తేజు కుమారుడు కూడా నటించాడు. న్యూ ఇయర్ కానుకగా చిత్రబృందం ఈ పిక్ ను విడుదల చేసింది. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 9న చిత్రం మొదటి పార్టు విడుదల కానుంది. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories