విజయ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ... ధియేటర్ ద్వంసం

విజయ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ... ధియేటర్ ద్వంసం
x
Highlights

తమిళ్ హీరో విజయ్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేసారు. అయన కథానాయకుడుగా దర్శకడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బిగిల్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది....

తమిళ్ హీరో విజయ్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేసారు. అయన కథానాయకుడుగా దర్శకడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బిగిల్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో విజయ్ కి జోడిగా నయనతార నటించింది. అయితే ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ షో వేయలేదని ఫాన్స్ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. చెన్నైలోని క్రిష్ణగిరిలోని ఓ ధియేటర్ ని ఏకాంగా ద్వంసం చేసారు.

అంతేకాకుండా పక్కకి ఉన్న దుకాణాలకి కూడా నిప్పు అంటించారు. స్పెషల్ షో కి పరిమిషన్ ఇచ్చేందుకు తమిళ్ ప్రభుత్వం ఆలస్యం చేసింది. నిన్న ( గురవారం ) సాయింత్రం ఎట్టకేలకు పరిమిషన్ ఇచ్చినప్పటికీ ధియేటర్ లో స్పెషల్ షో వేయకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో రెచ్చిపోయారు. దీనిపైన సమాచారం అందుకున్న పోలీసులు ధియేటర్ వద్దకి చేరుకొని లాఠీ చార్జ్ చేసారు. దీనికి కారుకులైన 37 మందిని అరెస్ట్ చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories